BIKKI NEWS (JUNE 16) : RYTHU BHAROSA AMOUNT RELEASED. సీఎం రేవంత్ రెడ్డి రైతు నేస్తం కార్యక్రమంలో రైతు భరోసా నిధులను విడుదల చేశారు. 9 రోజుల్లో రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా నిధులను ధమ చేయనున్నట్లు ప్రకటించారు.
RYTHU BHAROSA AMOUNT RELEASED
9000 కోట్ల నిధులను తొమ్మిది రోజుల్లో రైతుల పాదాల్లో జమ చేస్తామని ఇది రైతు ప్రభుత్వం అని పేర్కొన్నారు.
70,11,984 మంది రైతులకు రైతు భరోసా కింద నిధులు జమ చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కోటి 49 లక్షల ఎకరాలకు రైతులకు నిధులు జమ చేస్తున్నామని తెలిపారు.
ఎకరాలతో సంబంధం లేకుండా రైతులందరికీ ఒకేసారి రైతు భరోసా నిధులను జమ చేస్తున్నామని తెలిపారు.
ఎన్ని ఇబ్బందులు, చీకట్లు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా ప్రకటించారు..
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్