BIKKI NEWS (JUNE 16) : RYTHU BHAROSA AMOUNT CREDIT 2025. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నగదును జూన్ 17 నుండి రైతుల ఖాతాల్లో వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
RYTHU BHAROSA AMOUNT CREDIT 2025
ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఇందుకు సంబంధించి చర్చ జరిగినట్లు సమాచారం. ఈ మేరకు క్యాబినెట్ ఆమోదం లభించినట్లు తెలిసింది.
గతంలో ఎకరాలు తక్కువ ఉన్న వారికి ముందుగా వేసి తర్వాత ఎకరాలు ఎక్కువ ఉన్న వారికి నగదు జమ చేసిన సంగతి తెలిసిందే.
ఈసారి అలా కాకుండా ఎకరాలతో సంబంధం లేకుండా అందరికీ ఒకేసారి రైతుబంధు నిధులను జమ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్