Home > LATEST NEWS > RYTHU BHAROSA – రేపటి నుండి రైతు భరోసా నగదు జమ

RYTHU BHAROSA – రేపటి నుండి రైతు భరోసా నగదు జమ

BIKKI NEWS (JUNE 16) : RYTHU BHAROSA AMOUNT CREDIT 2025. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నగదును జూన్ 17 నుండి రైతుల ఖాతాల్లో వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

RYTHU BHAROSA AMOUNT CREDIT 2025

ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఇందుకు సంబంధించి చర్చ జరిగినట్లు సమాచారం. ఈ మేరకు క్యాబినెట్ ఆమోదం లభించినట్లు తెలిసింది.

గతంలో ఎకరాలు తక్కువ ఉన్న వారికి ముందుగా వేసి తర్వాత ఎకరాలు ఎక్కువ ఉన్న వారికి నగదు జమ చేసిన సంగతి తెలిసిందే.

ఈసారి అలా కాకుండా ఎకరాలతో సంబంధం లేకుండా అందరికీ ఒకేసారి రైతుబంధు నిధులను జమ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు