BIKKI NEWS (JUNE 16) : RYTHU BHAROSA AMOUNT CREDIT 2025. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నగదును జూన్ 17 నుండి రైతుల ఖాతాల్లో వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
RYTHU BHAROSA AMOUNT CREDIT 2025
ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఇందుకు సంబంధించి చర్చ జరిగినట్లు సమాచారం. ఈ మేరకు క్యాబినెట్ ఆమోదం లభించినట్లు తెలిసింది.
గతంలో ఎకరాలు తక్కువ ఉన్న వారికి ముందుగా వేసి తర్వాత ఎకరాలు ఎక్కువ ఉన్న వారికి నగదు జమ చేసిన సంగతి తెలిసిందే.
ఈసారి అలా కాకుండా ఎకరాలతో సంబంధం లేకుండా అందరికీ ఒకేసారి రైతుబంధు నిధులను జమ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
- Double Bed Room Houses – డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళపై కీలక అప్డేట్
- Whatsapp ads – వాట్సప్ లో ఇక యాడ్స్
- PM MODI AWARDS : నరేంద్ర మోదీని వరించిన పలు అవార్డులు
- PM MODI – ప్రధాని మోడీ కి సైప్రస్ అత్యున్నత పురష్కారం
- AP OPEN SCHOOL ADMISSIONS 2025 – ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు