కామన్వెల్త్ గేమ్స్ : భారత్ కు రెండు బంగారు‌, ఒక కాంస్య పథకం

బర్మింగ్‌హమ్‌ (ఆగస్టు – 06) : బర్మింగ్‌హమ్‌ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్‌ – 2022 లో పురుషుల 57 కేజీల ప్రీ స్టైల్ రెజ్లింగ్ విభాగంలో రవి దహియా బంగారు పథకంతో మెరిశాడు.

అలాగే మహిళల 53 కేజీల ప్రీ స్టైల్ రెజ్లింగ్ విభాగంలో వినేష్ పోగట్ బంగారు పథకం దక్కించుకుంది.

అలాగే మహిళల 50 కేజీల ప్రీ స్టైల్ రెజ్లింగ్ విభాగంలో పూజా గెహ్లట్ కాంస్య పథకం దక్కించుకుంది.

దీంతో భారత పథకాల సంఖ్య 33
కి చేరింది. గోల్డ్ – 11, సిల్వర్ – 11, బ్రాంజ్ – 11. పథకాల పట్టికలో భారత్ 5వ స్థానంలో ఉంది.

Follow Us @