బర్మింగ్హమ్ (ఆగస్టు – 08) : బర్మింగ్హమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ – 2022 లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో పీవీ సింధు కు బంగారు పథకం సాధించింది. ఫైనల్ లో కెనడా కు చెందిన ఎమ్. లీ ని 2 – 0 తేడాతో ఓడించింది.
దీంతో భారత పథకాల సంఖ్య 56కి చేరింది. గోల్డ్ – 19, సిల్వర్ – 15 బ్రాంజ్ – 22. పథకాల పట్టికలో భారత్ 4వ స్థానంలో ఉంది.