CM KCR : దివ్యాంగుల ఫించన్ పెంపు

హైదరాబాద్ (జూన్ – 09) : తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగుల ఆసరా పింఛన్లను 3,116ల నుండి 4,116లకు పెంచుతూ (asara pension increased in telangana) ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో దివ్యాంగుల ఫించను ఒకేసారి 1,000 రూపాయల పెంచినట్లు అయింది.

ఈ పెంచిన పింఛను వచ్చే నెల నుండి అమల్లోకి వస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు.