BIKKI NEWS (MAY 07) : OPERATION SINDOOR STARTED BY INDIAN ARMY. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపై మే 7 అర్దరాత్రి దాడి ప్రారంభించింది.
OPERATION SINDOOR STARTED BY INDIAN ARMY
ముఖ్యంగా పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థాపరాల లక్ష్యం గా ఈ దాడిని చేపట్టింది.
పహల్గామ్ దాడి లోనేపథ్యంలో ఈ దాడులు ప్రారంభించినట్లు భారత ఆర్మీ ప్రకటించింది.
ఈ దాడులలో దాదాపు 30కి మంది పైగా ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్