- జనవరి – 07 న మెగా జాబ్ మేళా
- 50 కి పైగా కంపెనీలతో 7 వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యం
కొత్తగూడెం (డిసెంబర్ – 18) : డా. జీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జనవరి – 7 – 2023 న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ డా. గడల శ్రీనివాస్ రావు తెలిపారు.
స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో కొత్తగూడెంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో జనవరి 7, 2023 న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు.
రిజిస్ట్రేషన్ కోసం కింద ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేసి ఫారం నింపండి.
Follow Us @