◆ దినోత్సవం
- ప్రపంచ పిచ్చుకల దినోత్సవం
- సాంఘిక సాధికారత స్మారక దినం
◆ సంఘటనలు
- 1602: డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది.
◆ జననాలు
- 1915: చిర్రావూరి లక్ష్మీనరసయ్య, తెలంగాణా పోరాటయోధుడు, కమ్యూనిస్టు నాయకుడు,
- 1954: దాట్ల దేవదానం రాజు, కథకుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు, ఆదర్శ-అభ్యుదయవాది.
- 1964: ఈటెల రాజేందర్, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మంత్రి.
- 1966: అల్కా యాగ్నిక్, భారత గాయకురాలు
◆ మరణాలు
- 1351: ముహమ్మద్ బిన్ తుగ్లక్, ఢిల్లీ సుల్తాను
- 1726: సర్ ఐజాక్ న్యూటన్, శాస్త్రవేత్త. (జ.1642)
- 1855: జె.ఏస్పిడిన్, మొట్టమొదట సిమెంట్ ఉత్పాదకుడు. పోర్ట్లాండ్ సిమెంట్ పేటెంట్ హక్కులు పొందినవాడు. (జ.1788)
- 1891: బహుజనపల్లి సీతారామాచార్యులు, తెలుగు రచయిత. (జ.1827)
- 2008: శోభన్ బాబు, తెలుగు సినీ నటుడు. (జ.1937)
- 2010: గిరిజాప్రసాద్ కొయిరాలా, నేపాల్ మాజీ ప్రధానమంత్రి.
- 2017: గడ్డం గంగారెడ్డి రాజకీయ నాయకుడు, మాజీ లోకసభ సభ్యుడు. (జ.1933)