BIKKI NEWS (APR. 11) : mahathma jyothirao phule jayanthi. మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా దళితరత్న మబ్బు పరశురామ్ మరియు యార కుమార్ లు పూలమాల తో నివాళి అర్పించారు.
mahathma jyothirao phule jayanthi.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే గారు సంఘ సంస్కర్తగా, సామాజిక తత్వవేత్తగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ధిశాలి, తన దాంపత్య జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన మహాత్ముడు అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు యార కుమార్ తదితరులు పాల్గొని మహానీయునికి నివాళులర్పించారు.
- JEE MAINS (II) FINAL KEY కోసం క్లిక్ చేయండి
- JEE RESULTS – 19న జేఈఈ మెయిన్స్ ఫలితాలు
- CURRENT AFFAIRS IN TELUGU 18th APRIL 2025 – కరెంట్ ఆఫైర్స్
- OU BACKLOG EXAMS – డిగ్రీ బ్యాక్లాగ్ పరీక్షలకు వన్ టైం ఛాన్స్ ఇచ్చిన ఓయూ
- JEE MAIN (II) 2025 ఫైనల్ కీ విడుదల చేసి తొలగించిన ఎన్టీఏ