BIKKI NEWS (APR. 11) : mahathma jyothirao phule jayanthi. మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా దళితరత్న మబ్బు పరశురామ్ మరియు యార కుమార్ లు పూలమాల తో నివాళి అర్పించారు.
mahathma jyothirao phule jayanthi.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే గారు సంఘ సంస్కర్తగా, సామాజిక తత్వవేత్తగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ధిశాలి, తన దాంపత్య జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన మహాత్ముడు అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు యార కుమార్ తదితరులు పాల్గొని మహానీయునికి నివాళులర్పించారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్