కామన్వెల్త్ గేమ్స్ : లక్ష్యసేన్ కు బంగారు పథకం

బర్మింగ్‌హమ్‌ (ఆగస్టు – 08) : బర్మింగ్‌హమ్‌ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్‌ – 2022 లో పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో లక్ష్యసేన్ బంగారు పథకం సాధించాడు. ఫైనల్ లో మలేషియా కు చెందిన జీ యాంగ్ ని ఓడించాడు.

దీంతో భారత పథకాల సంఖ్య 57కి చేరింది. గోల్డ్ – 20, సిల్వర్ – 15 బ్రాంజ్ – 22. పథకాల పట్టికలో భారత్ 4వ స్థానంలో ఉంది.

Follow Us @