BIKKI NEWS (DEC. 22) : intermediate students sucides in telangana. తెలంగాణ రాష్ట్రంలో 2020 నుంచి 2024 నవంబర్ వరకు అన్ని ప్రైవేటు ఇంటర్మీడియట్ కళాశాలల్లో కలిపి 26 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.
intermediate students sucides in telangana
యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తుకు ఇంటర్మీడియట్ బోర్డు ఈ వివరాలను వెల్లడించింది.
అయితే ఇది పూర్తి సమాచారం కాదని అందుబాటులో ఉన్న సమాచారం మాత్రమేనని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపిందని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.
చదువులు, మార్కులు, ర్యాంకుల ఒత్తిడి కారణంగానే ఈ ఆత్మహత్యలు జరుగుతున్నట్లు నిపుణుల అభిప్రాయం.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్