BIKKI NEWS (JAN. 10) : నుమాయిస్ హైదరాబాద్ లో ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శ్రీమతి శృతి ఓజా గారు వృత్తి విద్యా – ఉపాధి అవకాశలపై అవగాహన కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన స్టాల్ ని(intermediate education special stall at numaish) ప్రారంభించారు.
రెండు సంవత్సరాల వృత్తి విద్యా కొరకు సుమారు 185 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 22 రకాల వృత్తి విద్యా కోర్సులుమను ఏర్పాటు చేయడం జరిగింది… వీటితో పాటు స్వల్పకాలిక వృత్తి విద్యలో 53 కోర్సులను ఏర్పాటు చేయడం జరిగింది.
సంబంధిత కోర్సుల వివరాలను సిబ్బంది ద్వారా నుమాయిస్ లో ఏర్పాటు చేసిన .ప్రత్యేకమైన స్టాల్ ని సందర్శించడం ద్వారా తెలుసుకోవచ్చని ఒక ప్రకటనలో బోర్డు వర్గాలు తెలిపాయి.