INTER EXAMS – 9వ రోజు రిపోర్ట్ – 10 మంది డిబార్

BIKKI NEWS (MAR. 17) : INTER EXAMS 2025 9th DAY REPORT. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ 2025 తొమ్మిదో రోజు ప్రథమ సంవత్సరం ఫిజిక్స్ మరియు ఎకానమిక్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10 మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు అయ్యాయి.

INTER EXAMS 2025 9th DAY REPORT

జనగామ జిల్లా లో – 6, సూర్యాపేట జిల్లాలో – 2, నిజామాబాద్ జిల్లాలో – 1, నల్గొండ జిల్లా లో – 1 చొప్పున మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు అయ్యాయి.

9వ రోజు పరీక్షలకు 5,41,143 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 5,20,603 మంది హజరయ్యారు. 20,540 మంది గైర్హాజరయ్యారు.

బోర్డు నుంచి పరీశీలకులు జనగామ, నల్గొండ, మెదక్, వనపర్తి, మేడ్చల్ జిల్లాలలో పర్యటించి పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు రిపోర్ట్ చేసినట్లు బోర్డు ప్రకటించింది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు