Home > EDUCATION > INTERMEDIATE > INTER EXAMS – ఆరో రోజు రిపోర్ట్

INTER EXAMS – ఆరో రోజు రిపోర్ట్

BIKKI NEWS (MAR. 12) : INTER EXAMS 2025 6th DAY REPORT. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ 2025 ఆరో రోజు ద్వితీయ సంవత్సరం మ్యాథమెటిక్స్ – 2A, బోటనీ – 2, పొలిటికల్ సైన్స్ – 2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3 మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు అయ్యాయి.

INTER EXAMS 2025 6th DAY REPORT.

నిజామాబాద్ జిల్లాలో – 2, సిద్దిపేట జిల్లాలో – 1 చొప్పున మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు అయ్యాయి.

ఆరో రోజు పరీక్షలకు 4,67,289 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 4,54,031 మంది హజరయ్యారు. 13,258 మంది గైర్హాజరయ్యారు.

బోర్డు నుంచి పరీశీలకులు మంచిర్యాల, ఖమ్మం, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్ జిల్లాలలో పర్యటించి పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు రిపోర్ట్ చేసినట్లు బోర్డు ప్రకటించింది.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు