BIKKI NEWS (MAR. 20) : INTER EXAMS 2025 12th DAY REPORT. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ 2025 పన్నెండవ రోజు ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ మరియు కామర్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 14 మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు అయ్యాయి.
INTER EXAMS 2025 12th DAY REPORT
సూర్యాపేట జిల్లాలో – 11, సిద్దిపేట జిల్లా లో – 1, కరీంనగర్ జిల్లా లో – 1, నిజామాబాద్ జిల్లాలో – 1 చొప్పున మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు అయ్యాయి.
12వ రోజు పరీక్షలకు 4,44,697 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 4,31,694 మంది హజరయ్యారు. 12,733 మంది గైర్హాజరయ్యారు.
బోర్డు నుంచి పరీశీలకులు సూర్యాపేట, మెదక్, కరీంనగర్, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలలో పర్యటించి పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు రిపోర్ట్ చేసినట్లు బోర్డు ప్రకటించింది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్