బర్మింగ్ హామ్ (ఆగస్టు – 02) : బర్మింగ్హామ్ లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022 భారత ఆటగాళ్లు జడో లో సుశీలాదేవి రజతం, విజయ్ కుమార్ యాదవ్ కాంస్యం, వెయిట్ లిప్టింగ్ లో హర్జీందర్ కౌర్ కాంస్యం సాదించారు. దీంతో పథకాల సంఖ్య 9 కి చేరింది.
సుశీలాదేవి మహిళల జూడో 48 కేజీల విభాగంలో రజత పతకాన్ని గెలుచుకుంది.
విజయ్ కుమార్ యాదవ్ పురుషుల జూడో 60 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.
హర్జీందర్ కౌర్ మహిళల వెయిట్ లిప్టింగ్ 71 కేజీల విభాగంలో కాంస్యం గెలుచుకున్నారు.