హైదరాబాద్ (సెప్టెంబర్ – 07) : దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లోని ఎంఎస్సీ సహా ఇతర పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐఐటీ జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్( JAM – 2023)కు ఈరోజు నుంచి అక్టోబర్ 11 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ప్రవేశ పరీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న ఉంటుందని చెప్పారు.
Follow Us @