BIKKI NEWS (MAY 28) : IIIT BASARA NOTIFICATION 2025 RELEASED. బాసర ట్రిపుల్ ఐటీ ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బిటెక్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి మార్కులు, రిజర్వేషన్లు ఆధారంగా ఈ ప్రవేశాలను కల్పించనున్నారు.
IIIT BASARA NOTIFICATION 2025 RELEASED
ఈ సంవత్సరం నూతనంగా మహబూబ్ నగర్ క్యాంపస్ ను ప్రారంభించనున్నారు. దీనిలో 180 సీట్లు అందుబాటులో ఉన్నాయి. బాసర ట్రిపుల్ ఐటీ లో 1500 సీట్లు అందుబాటులో కలవు.
దరఖాస్తు ప్రక్రియ మే 31న ప్రారంభం కానుంది.
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు గడవు జూన్ 21 వరకు కలదు.
జూలై 4న ప్రొవిజినల్ మెరిట్ లిస్టును విడుదల చేయనున్నారు.
జూలై 7న మొదటి దశ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.
వెబ్సైట్ : https://www.rgukt.ac.in/index.html