సెప్టెంబర్ 22 చరిత్రలో ఈరోజు

◆ దినోత్సవం :

  • క్యాన్సర్ రోగుల సంక్షేమ దినోత్సవం.
  • గులాబీల దినోత్సవం

◆ జననాలు :

1791: మైకేల్ ఫెరడే, ఆంగ్ల రసాయన శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త. (మ.1867)
1841: ముడుంబ నృసింహాచార్యులు, సంస్కృతాంధ్ర కవి (జ. 1927 సెప్టెంబరు 22).
1919: నందగిరి ఇందిరాదేవి, స్వాత్రంత్ర్య సమరయోధురాలు, తొలితరం తెలంగాణ కథారచయిత్రి, సాంఘిక సేవకురాలు. (మ.2007)
1930: ప్రతివాది భయంకర శ్రీనివాస్, చలనచిత్ర నేపథ్యగాయకుడు. (మ.2013)
1931: పి.నర్సారెడ్డి, స్వాతంత్ర్య సమర యోధుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు.
1948: మల్లాది గోపాలకృష్ణ, రంగస్థల నటుడు, దర్శకుడు, రూపశిల్పి, నటశిక్షణ అధ్యాపకులు.
1970: శ్రీనివాస్ గద్దపాటి, కవి, ఉపాధ్యాయుడు.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

◆ మరణాలు :

1927: ముడుంబ నృసింహాచార్యులు, సంస్కృతాంధ్ర కవి (జ. 1841 సెప్టెంబరు 22).
1952: అడివి బాపిరాజు, బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాంతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు, నాటక కర్త. (జ.1895)
2004: బొడ్డు గోపాలం, తెలుగు సినిమా సంగీత దర్శకులు. (జ.1927)
2009: ఎస్.వరలక్ష్మి, తెలుగు సినిమా నటీమణి, గాయని. (జ.1927)

Follow Us @