◆ దినోత్సవం :
- గాంధీ జయంతి. (అంతర్జాతీయ అహింసా దినం, )
- లాల్ బహదూర్ శాస్త్రి జయంతి.
- అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవం.
- ప్రపంచ సాధు జంతువుల రోజు.
- మానవ హక్కుల పరిరక్షణ దినం .
- గ్రామ స్వరాజ్ డే.
- ఖైదీల దినోత్సవం.
◆ సంఘటనలు :
1535: ఫ్రెంచ్ విశ్లేషకుడు జాక్యూస్ కార్టైర్ 1535 అక్టోబరు 2న హోచెలాగా (మాట్రియల్ చూడండి) ను సందర్శించాడు, హోచెలాగాలో నివాస ప్రజలు “వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువ కాలం” నుండి ఉంటున్నట్లు అంచనా వేశాడు.
1844: మద్రాసు ప్రెసిడెన్సీలోకెల్లా భారతీయుని యాజమాన్యంలో మొదటి పత్రిక క్రిసెంట్ను గాజుల లక్ష్మీనర్సు శెట్టి స్థాపించారు.
1992: ఒడిషా రాష్ట్రంలోని పట్టణం, మల్కనగిరి జిల్లా కేంద్రం. ఇది కొరాపుట్ జిల్లా నుండి వేరుచేయబడింది.
1994: 12వ ఆసియా క్రీడలు జపాన్ లోని హిరోషిమాలో ప్రారంభమయ్యాయి.
2009: తుంగభద్ర నది ఉప్పొంగి కర్నూలు, మంత్రాలయం లతో సహా కర్నూలు, మహబూ నగర్ జిల్లాలలోని తుంగభద్ర తీరాన ఉన్న వందలాది గ్రామాలు నీటమునిగాయి.
1966 భారతదేశం లోని 16 రైల్వే జోన్లలో ఒకటైన దక్షిణ మధ్య రైల్వే ఏర్పడింది.
◆ జననాలు :
1852: విలియం రామ్సే, స్కాట్లాండుకు చెందిన రసాయన శాస్త్రవేత్త నోబెల్, బహుమతి గ్రహీత. (మ.1916)
1869: మహాత్మా గాంధీ, భారత జాతిపిత. (మ.1948)
1891: కోరాడ రామకృష్ణయ్య, భాషావేత్త, తెలుగు-సంస్కృత భాషా నిపుణులు. (మ.1962)
1902: అన్నాప్రగడ కామేశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు (జ.1987).
1904: లాల్ బహాదుర్ శాస్త్రి, భారతదేశ రెండవ శాశ్వత ప్రధానమంత్రి. (మ.1966)
1908: పర్వతనేని బ్రహ్మయ్య, ఛార్టర్డ్ అకౌంటెంట్. (మ.1980)
1911: జోస్యం జనార్దనశాస్త్రి, అభినవ వేమన బిరుదాంకితుడు, అష్టావధాని (మ.1997)
1923: ఎం.శాంతప్ప, రాయలసీమకు చెందిన విద్యావేత్త, మాజీ వైస్ఛాన్స్లర్ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (మ.2017).
1928: ఎస్.వి.జోగారావు, సాహిత్యవేత్త. (మ.1992)
1931: తాడూరి బాలాగౌడ్, భారత జాతీయ కాంగ్రేస్ నాయకుడు, నిజామాబాదు లోకసభ నియోజకవర్గం సభ్యుడు. (మ.2010)
1943: కావూరు సాంబశివరావు, భారత పార్లమెంటు సభ్యుడు.
1943: మినతీ సేన్, భారత 12, 13, 14 లోక్ సభ సభ్యుడు.
1961: సోలిపేట రామలింగారెడ్డి, పాత్రికేయుడు, రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే (మ.2020)
◆ మరణాలు :
1961: శ్రీరంగం నారాయణబాబు, తెలుగు కవి. (జ.1906)
1974: మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, కవి, పండితుడు, గ్రంథ ప్రచురణకర్త. (జ.1900)
1982: సి.డి.దేశ్ముఖ్, భారత ఆర్థికవేత్త, దుర్గాబాయి దేశ్ముఖ్ భర్త. (జ.1896)
2018: ఎం.వి.వి.ఎస్. మూర్తి, విశాఖపట్నం లోని గీతం విద్యాసంస్థల వ్యవస్థాపకుడు అమెరికా లోని అలాస్కాలో మరణం (జ. 1938 జూలై 3).