చరిత్రలో ఈరోజు నవంబర్ 21

◆ దినోత్సవం

  • ప్రపంచ మత్స్య దినోత్సవం
  • ప్రపంచ టెలివిజన్ దినం.

◆ సంఘటనలు

1783: మొట్టమొదటి వేడి గాలి బెలూన్ను ఫ్రాన్సులో ఎగురవేశారు.
1947: స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి తపాలా బిళ్ళ విడుదలయింది. దీని విలువ మూడున్నర అణా లు.
1990: 5వ సార్క్ సదస్సు మాల్దీవుల రాజధాని నగరం మాలెలో ప్రారంభమైంది.

◆ జననాలు

1694: వోల్టయిర్, ఫ్రాన్సు దేశానికి చెందిన తాత్వికుడు. (మ.1778)
1854: పోప్ బెనెడిక్ట్ XV, కాథలిక్ చర్చి యొక్క అధిపతి. (మ.1922)
1939: హెలెన్, బాలీవుడ్ శృంగార నృత్యకారిణి.

◆ మరణాలు

1952: బెల్లంకొండ సుబ్బారావు, రంగస్థల నటుడు, న్యాయవాది. (జ.1902)
1970: చంద్రశేఖర్ వెంకటరామన్, భారత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి విజేత. (జ.1888)
1996: అబ్దుస్ సలం, పాకిస్థాన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1926)
2013: వడ్డే రమేష్, తెలుగు సినీ నిర్మాత. (జ.1947)
2020: దేవీప్రియ, పాత్రికేయుడు, కవి.(జ.1949)

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @