★ దినోత్సవం ::
- ప్రపంచ మేధోసంపత్తి దినోత్సవం
★ సంఘటనలు ::
- 1916 : అల్లూరి సీతారామరాజు ఉత్తరభారతదేశ యాత్రకు బయలుదేరాడు.
- 1986 : అత్యంత ప్రమాదకరమైన సంఘటన చెర్నొబైల్ అణువిద్యుత్ కేంద్రంలో జరిగింది.
- 2012 : హైదరాబాదులో మెట్రోరైలు పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి.
★ జననాలు
- 570: మహమ్మదు ప్రవక్త, ఇస్లాం మతస్థాపకుడు (మ. 632)
- 1762: శ్యామశాస్త్రి, కర్ణాటక సంగీత విద్వాంసులు, వాగ్గేయకారులు, సంగీత త్రిమూర్తులలో మూడవవాడు. (మ.1827)
- 1931: గణపతి స్థపతి స్థపతి, వాస్తుశిల్పి. (మ.2017) )
- 1942: కాకాని చక్రపాణి, కథారచయిత, నవలాకారుడు, అనువాదకుడు. (మ.2017)
- 1955: కొమరవోలు శివప్రసాద్, సంగీతకారులు ఈలపాటలో పేరొందినవారు.
★ మరణాలు ::
- 1748: మొహమ్మద్ షా 12వ మొఘల్ చక్రవర్తి (జ.1702)
- 1920: శ్రీనివాస రామానుజన్, భారతీయ గణితవేత్త.
- 1987: శంకర్, సంగీత దర్శకుల ద్వయం శంకర్ జైకిషన్.