BIKKI NEWS (MARCH 22) : GYANPEETH AWARD 2024 TO VINOD KUMAR SHUKLA. జ్ఞానపీఠ్ అవార్డు 2024 ను హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లాకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
GYANPEETH AWARD 2024 TO VINOD KUMAR SHUKLA
చత్తీస్ ఘడ్ కు చెందిన వినోద్ కుమార్ శుక్లా రచించిన “నౌకర్ కీ కమీజ్” అనే నవలకు 2024 జ్ఞాన పీఠ్ అవార్డు దక్కింది.
సాహిత్య రంగంలో అత్యుత్తమ సేవలు అందించిన రచయితలకు కేంద్ర ప్రభుత్వం అందించే అత్యున్నత సాహిత్య అవార్డు జ్ఞాన పీఠ్ అవార్డు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్