భారత ప్రభుత్వానికి చెందిన పోస్టల్ విభాగానికి చెందిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిల్ లకు చెందిన చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ కార్యాలయం గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
● పోస్ట్ పేరు :: గ్రామీణ డాక్ సేవక్
- బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం)
- అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం)
- డాక్ సేవక్
● మొత్తం ఖాళీలు ::
- 2296 (AP)
- 1150 (TS)
● అర్హతలు :: పదో తరగతి ఉత్తీర్ణత. బేసిక్ కంప్యూటర్ ట్రెయినింగ్ కోర్సు సర్టిఫికెట్ ఉండాలి. కంప్యూటర్ను ఒక సబ్జెక్టుగా పదో తరగతిలో చదివితే సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం ఉండదు. సంబంధిత గ్రామ పరిధిలో నివాసం ఉండాలి.
● వయో పరిమితి :: 27.01.2021 నాటికి 18-40 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు,
ఓబీసీలకు మూడేళ్లు,
పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.
● జీత భత్యాలు :: టైమ్ రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ (TRCA) పద్థతిలో వీరికి చెల్లింపులు ఉంటాయి.
● ఎంపిక పద్ధతి :: పదవ తరగతి మార్కుల ఆధారంగా.
● దరఖాస్తు పద్దతి :: ఆన్లైన్ ద్వారా
● దరఖాస్తు ఫీజు :: ఓసీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్ పురుష/ ట్రాన్స్-మెన్ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి.
మహిళా/ ట్రాన్స్-విమెన్, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
● దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 27.01.2021.
● దరఖాస్తుకు చివరి తేది :: 26.02.2021.
● వెబ్సైట్ ::
https://appost.in/gdsonline/Home.aspx
నోటిఫికేషన్ pdf file
https://drive.google.com/file/d/1crtiD2WVcW4urjojvzYOCDbheW_nEKVl/view?usp=drivesdk
Follow Us@