BIKKI NEWS : GK BITS IN TELUGU 8th DECEMBER
GK BITS IN TELUGU 8th DECEMBER
1) భారతలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ఎప్పుడు అంతమైంది.?
జ : 1858
2) మీరాబాయి గురువు ఎవరు.?
జ : రవిదాసు
3) మహనవమి దిబ్బ ను నిర్మించిన రాజులు ఎవరు.?
జ : విజయనగర రాజులు
4) రాష్ట్రకూటులు ఎవరి సామంతులు.?
జ : చాళుక్యులు
5) అరబిక్ లో ‘కితాబ్ ఉల్ హింద్’ రాసినది ఎవరు.?
జ : అల్ బెరూని
6) ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే కు మచిలీపట్నాన్ని ఇచ్చినది ఎవరు.?
జ : ముజఫర్ జంగ్
7) శంకర దేవుడు ఏ ప్రాంతానికి చెందిన భక్తి ఉద్యమకారుడు.?
జ : అస్సాం
8) అష్ట దిగ్గజాలు అనే కవులు సమావేశమయ్యే మందిరం పేరు ఏమిటి.?
జ : భువన విజయం
9) సూపి గురువులు సమావేశాలను ఎక్కడ నిర్వహిస్తారు.?
జ : ఖాన్ కాహ్ లలో
10) కాశ్మీర్ రాజుల చరిత్ర రచించింది కాలహనుడు శతాబ్దానికి చెందినవాడు.?
జ : క్రీ.శ. 12
11) రాష్ట్ర కూటుల కాలం నాటి హిరణ్యగర్భ అంటే ఏమిటి.?
జ : సంస్కార విధి
12) పదకవితా పితామహుడు అని ఎవరిని అంటారు.?
జ : తాళ్ళపాక అన్నమయ్య
- INDIAN REPUBLIC DAY – భారత గణతంత్ర దినోత్సవం
- PADMA AWARDS 2025 – పద్మ అవార్డులు ప్రకటన
- GK BITS IN TELUGU JANUARY 26th
- చరిత్రలో ఈరోజు జనవరి 26
- DAMC – ఇంటర్ లో విద్యా ప్రమాణాలు పెంపునకు జిల్లా అకడమిక్ మానిటరింగ్ సెల్