BIKKI NEWS : GK BITS IN TELUGU 21st APRIL
GK BITS IN TELUGU 21st APRIL
1) తాగునీటిలో ఆమోదయోగ్యమైన పీహెచ్ విలువ ఎంత.?
జ : 6 – 8
2) రేడియో ధార్మిక కాలుష్యానికి కారణమైన కిరణాలు ఏవి?
జ : గామా కిరణాలు
3) నీటి శుద్ధి ప్రక్రియలు ఉత్తేజిత కార్బన్ల ఉపయోగం ఏమిటి.?
జ : చెడు వాసన, రుచులను తొలగించడం
4) నిత్యావసర వస్తువుల చట్టం ఏ సంవత్సరం అమల్లోకి వచ్చింది.?
జ : 1955
5) జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు.?
జ : 2005
6) నేషనల్ హర్టికల్చర్ మిషన్ ఎప్పుడు ప్రారంభమైంది.?
జ : 2005 – 06
7) ఏ హార్మోన్ పత్ర రంధ్రాలను మూసివేసి భాష్పోత్సేకం నిరోధంలో తోడ్పడుతుంది.?
జ : అబ్సిసిక్ ఆమ్లం
8) కాంతి తీవ్రత ఎక్కువైతే మొక్కల్లో భాష్పోత్సేకం లో మార్పు ఎలా ఉంటుంది.?
జ : పెరుగుతుంది
9) కిరణ జన్య సంయోగక్రియలో వెలువడే ఆక్సిజన్ దేని నుండి వెలబడుతుంది.?
జ : నీరు
10) భారత్, చైనాల మధ్య జరిగిన యుద్ధం గురించి “బియాండ్ ద లైన్స్” గ్రంధాన్ని రచించినది ఎవరు.?
జ : కులదీప్ నయ్యర్
11) మనదేశంలో మొట్టమొదటిసారిగా విధించిన జాతీయ అత్యవసర పరిస్థితి కాలము ఏది.?
జ : 1962 – అక్టోబర్ – 26 నుంచి 1968 జనవరి – 10
12) భారత్ లో ఏ సంస్థను ఇతర అణు పరిశోధన సంస్థలకు తల్లి వంటిదని పేర్కొనవచ్చు.?
జ : బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్
13) అనల్ మాలిక్ అంటే ఏమిటి.?
జ : నేనే రాజు
14) ‘ఈ రాజ్యం నిజం సొత్తు కాదు ముస్లింలందరి ఉమ్మడి ఆస్తి’ అని పేర్కొన్నది ఎవరు.?
జ : బహదూర్ యార్ జంగ్
15) నాబార్డ్ సంస్థ ఏర్పాటుకు సిఫార్సు చేసిన కమిటీ ఏది.?
జ : శివరామన్ కమిటీ
- AP CONSTABLE JOBS – జూన్ 1న 6100 కానిస్టేబుల్ తుది పరీక్ష
- TG 10th Result – నాలుగు రోజుల్లో పదో తరగతి ఫలితాలు
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 25 – 04 – 2025
- MALARIA DAY – ప్రపంచ మలేరియా దినోత్సవం
- చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 25