BIKKI NEWS : భారత స్వాతంత్ర్య పోరాటం లో 1917 – 1947 కాలాన్ని గాంధీ యుగంగా (Gandhi Era) చరిత్రకారులు వర్ణిస్తారు. ఈ కాలంలో గాంధీ చేపట్టిన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాలు మరియు ముఖ్య సంఘటనల పై పోటీ పరీక్షలలో ప్రాధాన్యత కల్గి ఉంటాయి. కావునా మీ కోసం…
1919 : రౌలత్ చట్టం
1920 : ఖిలాపత్ ఉద్యమం
1920 : సహయ నిరాకరణ ఉద్యమం
1923 : స్వరాజ్ పార్టీ ఏర్పాటు
1927 : సైమన్ కమీషన్
1930 : దండి ఉప్పు సత్యాగ్రహం
1931 : గాంధీ – ఇర్విన్ ఒడంబడిక
1940 : ఆగస్టు అవకాశం
1940 : వ్యక్తిగత సత్యాగ్రహం
1942 : క్రిప్స్ మిషన్
1942 : క్విట్ ఇండియా ఉద్యమం
1947 : మౌంట్బాటన్ ప్రణాళిక