ముంబై (అక్టోబర్ – 31) : భారత్ వేదికగా జరిగిన పిపా అండర్ 17 పుట్బాల్ వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్ జట్టు కొలంబియాను ఓడించి నిలిచింది.
నవీ ముంబై వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో స్పెయిన్, కొలంబియా పై 1 -0 తేడాతో విజయం సాదించింది. వరుసగా స్పెయిన్ కి ఇది రెండో ప్రపంచ కప్ విజయం.
మరోవైపు కాంస్య పథకం కోసం జరిగిన మ్యాచ్ లో నైజీరియా జట్టు గెలిచింది. జర్మనీ పై 3 – 0 తేడాతో గెలిచింది.