BIKKI NEWS (APR. 12) : Farmers to get compensation of Rs. 10,000 per acre in telangana. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు మరియు వడగండ్ల వానలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 6 వేల నుండి పదివేల వరకు ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు
Farmers to get compensation of Rs. 10,000 per acre in telangana
సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్ మరియు శ్రీధర్ బాబులతో కలిసి సిద్దిపేట జిల్లాలో పర్యటించి అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న వరి మిరప పంటలను ఆయన పరిశీలించారు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆందోళన అవసరం లేదని భరోసా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 24 వేల ఎకరాల్లో కంట నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేశామని తెలిపారు.
అధికారులు నష్టపోయిన పంటలను రైతుల వారీగా నమోదు చేసి నివేదికను వీలైనంత త్వరగా ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశించారు..
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్