రైతు రుణమాఫీ పాస్‌బుక్ ఆధారంగానే – సీఎం రేవంత్ రెడ్డి

BIKKI NEWS (JULY 16) : farm loan waiver with pass book only not with ration card. భూమి పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ అమలు.. కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు అని స్పష్టం చేశారు.

రైతులందరికీ శుభవార్తను సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తొలి విడతగా జూలై 18 వ తేదీ నాటికి అర్హులైన రైతులందరికీ లక్ష రూపాయల మేరకు రుణ మాఫీ కానున్నట్లు ప్రకటించారు.

రుణ మాఫీకి రేషన్ కార్డు నిబంధన పెట్టారన్న అంశంపైన ముఖ్యమంత్రి శ్రీ ఏ.రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. పాస్ బుక్ ఆధారంగానే రైతు కుటుంబానికి రూ. 2 లక్షల పంట రుణ మాఫీ వర్తిస్తుందని చెప్పారు. కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని అన్నారు.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు