BIKKI NEWS (MAY 02) : DOST 2025 NOTIFICATION. తెలంగాణ డిగ్రీ ప్రథమ సంవత్సరం అడ్మిషన్ల కొరకు దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ 2025 ను ఈరోజు ఉన్నత విద్యా శాఖ మధ్యాహ్నం విడుదల చేయనుంది.
DOST 2025 NOTIFICATION.
దోస్త్ ద్వారా ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు డిగ్రీ ఫస్టియర్ లో అడ్మిషన్లు పొందవచ్చు. ఇందుకోసం విద్యార్థులు తమకు నచ్చిన డిగ్రీ కళాశాలలను ఆన్లైన్ లో ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది.
దోస్త్ ద్వారా ఎలా దరఖాస్తు చేసుకోవాలో కింద ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేయండి.
వెబ్సైట్ : https://dost.cgg.gov.in/
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్