DALIY G.K. BITS IN TELUGU 7th AUGUST

DALIY G.K. BITS IN TELUGU 7th AUGUST

1) తెలుగు ప్రాంతాన్ని ఏలిన తొలి రాజవంశీయులు ఎవరు?
జ : శాతవాహనులు

2) శాతవాహనుల తొలి రాజధాని ఏది.?
జ : కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల

3) ‘నైజాం సర్కరోడ నాజీల మించినోడా’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన కవి ఎవరు.?
జ : యాదగిరి

4) ‘తిమిరంతో సమరం’ ఎవరి రచన.?
జ : దాశరధి కృష్ణమాచార్యులు

5) ‘తెలంగాణ ఆంధ్రోద్యమము’ రచయిత ఎవరు.?
జ : మాడపాటి హనుమంతరావు

6) ‘తెలంగాణ’ రచయిత ఎవరు.?
జ : వట్టికోట అల్వారు స్వామి

7) ‘జైలు లోపల’ అని గ్రంథాన్ని రచించినది ఎవరు.?
జ : వట్టికోట అల్వారు స్వామి

8) జగన్ మిత్రమండలి అనే సంస్థను స్థాపించినది ఎవరు.?
జ : భాగ్యరెడ్డి వర్మ

9) ఐక్యరాజ్యసమితిలో నిజాం ప్రతినిధిగా వ్యవహరించిన వ్యక్తి ఎవరు.?
జ : వి శ్యామ్ సుందర్

10) కాకతీయులు మొదట ఎవరికి సామంతులుగా ఉన్నారు.?
జ : రాష్ట్ర కూటులు

11) 1925 వ సంవత్సరంలో ఎవరు గౌడ సంఘమును స్థాపించారు.?
జ : చిరాగు వీరన్న

12) ఇమ్రోజ్ పత్రిక స్థాపకుడైన షోయబుల్లాఖాన్ లను రజాకార్లు ఏ సంవత్సరంలో హత్య చేశారు.?
జ : 1948

Comments are closed.