DALIY G.K. BITS IN TELUGU 7th AUGUST
1) తెలుగు ప్రాంతాన్ని ఏలిన తొలి రాజవంశీయులు ఎవరు?
జ : శాతవాహనులు
2) శాతవాహనుల తొలి రాజధాని ఏది.?
జ : కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల
3) ‘నైజాం సర్కరోడ నాజీల మించినోడా’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన కవి ఎవరు.?
జ : యాదగిరి
4) ‘తిమిరంతో సమరం’ ఎవరి రచన.?
జ : దాశరధి కృష్ణమాచార్యులు
5) ‘తెలంగాణ ఆంధ్రోద్యమము’ రచయిత ఎవరు.?
జ : మాడపాటి హనుమంతరావు
6) ‘తెలంగాణ’ రచయిత ఎవరు.?
జ : వట్టికోట అల్వారు స్వామి
7) ‘జైలు లోపల’ అని గ్రంథాన్ని రచించినది ఎవరు.?
జ : వట్టికోట అల్వారు స్వామి
8) జగన్ మిత్రమండలి అనే సంస్థను స్థాపించినది ఎవరు.?
జ : భాగ్యరెడ్డి వర్మ
9) ఐక్యరాజ్యసమితిలో నిజాం ప్రతినిధిగా వ్యవహరించిన వ్యక్తి ఎవరు.?
జ : వి శ్యామ్ సుందర్
10) కాకతీయులు మొదట ఎవరికి సామంతులుగా ఉన్నారు.?
జ : రాష్ట్ర కూటులు
11) 1925 వ సంవత్సరంలో ఎవరు గౌడ సంఘమును స్థాపించారు.?
జ : చిరాగు వీరన్న
12) ఇమ్రోజ్ పత్రిక స్థాపకుడైన షోయబుల్లాఖాన్ లను రజాకార్లు ఏ సంవత్సరంలో హత్య చేశారు.?
జ : 1948
Comments are closed.