- మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మబ్బు పరశురాం
హైదరాబాద్/నాంపల్లి (DEC. 01) : DAEWA meeting succeful.దివ్యాంగ ఉద్యోగుల సర్వ సభ్య సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబీబ్ అధ్యక్షతన విజయవంతంగా జరిగింది.
DAEWA meeting succeful
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, శైలజా మరియు రాష్ట్రంలో దివ్యాంగ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
ఈ సభకు హాజరైన ఉద్యోగులందరికీ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మబ్బు పరశురాం లెక్చరర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్