హైదరాబాద్ (డిసెంబర్ – 07) : తెలంగాణ రాష్ట్రంలోని పల్లె దవాఖానలలో 1,492 వైద్యులను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయడానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
వైద్య ఆరోగ్య శాఖ ఈ పల్లె దవాఖానాల్లో 1,492 మంది వైద్యులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టనుంది.
◆ ఖాళీల వివరాలు :
