శ్రీకాకుళం (మార్చి – 23) : ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళానికి చెందిన పలాస కిడ్నీ రిసెర్చ్ సెంటర్ అండ్ డయాలసిస్ యూనిట్ లో 60 ఉద్యోగాలను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయనున్నారు.
- సెక్యూరిటీ గార్డ్/ జనరల్ డ్యూటీ అటెండెంట్లు: 10వ తరగతి పాసై ఉండాలి.
- సపోర్టింగ్ స్టాఫ్/ జనరల్ డ్యూటీ అటెండెంట్లు: 10వ తరగతి.
- సోషల్ వర్కర్: బీఏ/ బీఎస్ డబ్ల్యూ/ ఎంఏ/ ఎంఎస్ డబ్ల్యూ.
- సీఆర్మ్ టెక్నీషియన్: డీఎంఐటీ కోర్సు ఉత్తీర్ణత.
- ల్యాబొరేటరీ టెక్నీషియన్:టీఎంఎల్/ బీఎస్సీ ఎంఎల్టీ ఉండాలి.
- డయాలసిస్ టెక్నీషియన్: డిప్లొమా.
- ఓటీ అసిస్టెంట్: 7వ తరగతి.
- రిజిస్ట్రేషన్ క్లర్క్ గ్రాడ్యుయేషన్.
- జూనియర్ అసిస్టెంట్: గ్రాడ్యుయేషన్.
◆ దరఖాస్తు విధానం : ఆఫ్లైన్( ప్రత్యక్ష పద్దతిలో) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
◆ చిరునామా: సూపరింటెండెంట్, జీజీహెచ్, శ్రీకాకుళం.
◆ దరఖాస్తుకు గడువు : మార్చి – 31 -2023.
◆ వెబ్సైట్ : https://srikakulam.ap.gov.in/