న్యూడిల్లీ (మార్చి – 24) : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4% డీఏ (4% DA) నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 4% డీఏ (డియర్నెస్ అలవెన్స్) పెంపు నిర్ణయాణికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
4 శాతం డీఏ పెంపుతో ఉద్యోగుల ప్రస్తుత డీఏ 42శాతానికి చేరింది.