బర్మింగ్హమ్ (ఆగస్టు – 06) : బర్మింగ్హమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ – 2022 లో మహిళల సింగిల్స్ పారా టేబుల్ టెన్నిస్ విభాగంలో భవినా పటేల్ బంగారు పథకం సాధించింది.
దీంతో భారత పథకాల సంఖ్య 40 కి చేరింది. గోల్డ్ – 13, సిల్వర్ – 11, బ్రాంజ్ – 16. పథకాల పట్టికలో భారత్ 5వ స్థానంలో ఉంది.
Follow Us @