MJPTSW RDC CET 2023 : నేడే డిగ్రీ బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష

హైదరాబాద్ (ఏప్రిల్ 30) : తెలంగాణ రాష్ట్ర మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ డిగ్రీ గురుకుల విద్యాలయాల్లో (MJPTSBC RDC CET – 2023) డిగ్రీ ప్రథమ సంవత్సరం అడ్మిషన్లు కోసం నేడు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోని 277 సెంటర్లలో ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరపనున్నారు.

ఈ ప్రవేశ పరీక్షల ద్వారా డిగ్రీ ప్రథమ సంవత్సరం కోర్సులలో అడ్మిషన్లు కల్పించనున్నారు.

14 డిగ్రీ గురుకులాల్లో 4,560 సీట్లుండగా 8,429 మంది దరఖాస్తు చేసుకున్నారు.

హల్ టికెట్ల కోసం క్లిక్ చేయండి