బంగ్లాదేశ్ రోహింగ్యాలను ఏ దీవికి తరలించింది.? 11/12/2020 మయన్మార్ దేశం నుండి తప్పించుకుని వచ్చిన రోహింగ్యాలలో 1600 మంది ని బంగ్లాదేశ్ ప్రభుత్వం తుపానుల ప్రభావం అధికంగా ఉండే బంగాళాఖాతంలోని ‘‘భాషన్ చార్’’ దీవికి తరలించింది. Follow Us @