BIKKI NEWS (FEB. 25) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈరోజు నిర్వహించిన గ్రూప్ – 2 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను (appsc group 2 prelims exam results) రెండు నెలల లోపు విడుదల చేస్తామని ప్రకటన చేసింది. అలాగే గ్రూప్ – 2 మెయిన్స్ పరీక్షలను జూన్ లేదా జూలై నెలల్లో నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
ఈ ఉద్యోగాలకు 4.83 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 4.63 లక్షల మంది అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపింది.
- చరిత్రలో ఈరోజు జూన్ 03
- GOLD RATE – పెరిగిన బంగారం ధర
- UPSC CDSE – II – 2025 NOTIFICATION
- UPSC : NDA & NA 2025 (II) NOTIFICATION
- JEE ADV RESULTS – జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు