ఏపీ టెట్ 2022 ఫలితాలు కోసం క్లిక్ చేయండి

విజయవాడ (సెప్టెంబర్ – 30) : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) ఫలితాలను పాఠశాల విద్య కమిషనర్ సురేష్ కుమార్ ప్రకటించారు. ఈ ఏడాది టెట్ పరీక్ష 4,07,329 మంది రాయగా 58.7% మంది అర్హత సాధించారు.

టెట్ ను ఆన్లైన్లో విడతల వారీగా నిర్వహించినందున నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేశారు. అభ్యర్థులు తమ మార్కుల వివరాలను కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

AP TET 2022 RESULTS AVAILABLE

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @