BIKKI NEWS (MARCH 12) : AP EAPCET 2025 NOTIFICATION. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈఏపీసెట్ 2025 నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సులో 2025 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
AP EAPCET 2025 NOTIFICATION
జేఎన్టీయూ – కాకినాడ ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించనుంది.
అర్హతలు : ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూపులు (MPC , BPC)
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు గడువు : మార్చి 15 నుంచి ఏప్రిల్ 24 – 2025 వరకు దరఖాస్తుల స్వీకరిస్తారు.
పరీక్ష విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్దతిలో 160 మార్కులకు మల్టీపుల్ ఛాయిస్ పద్దతిలో నిర్వహిస్తారు.
పరీక్ష తేదీలు :
- మే 19, 20న అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నారు
- మే 21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు.
వెబ్సైట్ : https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్