ఇంటర్, మరియు డిగ్రీ చదువుతూ సివిల్స్ కు ప్రిపేర్ అవ్వడానికి మరియు 21 లక్షల విలువ చేసే స్కాలర్ షిప్ లు పొందడానికి K.P. 21st సెంచరీ IAS ఇన్సిస్టిట్యూట్ స్కాలర్ షిప్ టెస్ట్ ను ఫిబ్రవరి – 28 – 2022 న నిర్వహించనుంది
★పరీక్ష పద్దతి :- ఆన్లైన్ పద్దతిలో నిర్వహించనుంది. 50 ప్రశ్నలు 100 మార్కులతో
★ పరీక్ష సమయం :-
- 10th Students : 10 – 11 am
- Inter students : 11 – 12 noon
★ సిలబస్ :- జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటి, ఇంగ్లీష్
★ దరఖాస్తు కు చివరి తేదీ :- 26 ఫిబ్రవరి – 2022
★ పరీక్ష తేదీ :- 27 – ఫిబ్రవరి – 2022
★ రిజిస్ట్రేషన్ కోసం : 9133437733 & 9133537733
★ వెబ్సైట్ :- http://www.kpias.net/
Follow Us @