భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) 40 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు :– ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు (ఈఈటీ)
మొత్తం ఖాళీలు :- 40
విభాగాల వారీగా ఖాళీలు :- ఐటీ-15, మైనింగ్-25.
అర్హత :- సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత.
వయోపరిమితి :- 27 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :– గేట్-2021 మెరిట్ స్కోర్ ఆధారంగా.
దరఖాస్తు విధానం :- ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :- 2022, ఫిబ్రవరి 24.
దరఖాస్తులకు చివరి తేది :- 2022, మార్చి 10.
వెబ్సైట్ :- www.ntpc.co.in/