Scholarship – 20 లక్షల స్కాలర్ షిప్ కు నోటిఫికేషన్

BIKKI NEWS (JUNE 05) : 20 LAKHS OVERSEAS SCHOLARSHIP. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకానికి మైనార్టీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది.

20 LAKHS OVERSEAS SCHOLARSHIP

విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునే అర్హత గల మైనార్టీ అభ్యర్థులు ఈ ఓవర్సీస్ మైనార్టీ స్కాలర్షిప్ కొరకు ఆన్లైన్ ద్వారా జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపికైన విద్యార్థులకు 20 లక్షల వరకు స్కాలర్షిప్ ను అందించనున్నారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వెబ్సైట్ : https://telanganaepass.cgg.gov.in/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు