BIKKI NEWS (JUNE 05) : 20 LAKHS OVERSEAS SCHOLARSHIP. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకానికి మైనార్టీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది.
20 LAKHS OVERSEAS SCHOLARSHIP
విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునే అర్హత గల మైనార్టీ అభ్యర్థులు ఈ ఓవర్సీస్ మైనార్టీ స్కాలర్షిప్ కొరకు ఆన్లైన్ ద్వారా జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపికైన విద్యార్థులకు 20 లక్షల వరకు స్కాలర్షిప్ ను అందించనున్నారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్సైట్ : https://telanganaepass.cgg.gov.in/
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్