BIKKI NEWS (DEC. 15) : 12000 RUPEES FOR LANDLESS FAMILIES. భూమిలేని నిరుపేద కుటుంబాలకు ఏడాదికి రూ.12,000/- రూపాయలు అందించే పథకాన్ని డిసెంబర్ 28 నుండి ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రకటించారు.
12000 RUPEES FOR LANDLESS FAMILIES
ఈ పథకం కింద 2 విడతల్లో 6 వేలు చొప్పున సంవత్సరానికి 12 వేల రూపాయలను డబ్బులు జమ చేస్తామని ప్రకటించారు. తొలి విడతగా 6 వేల రూపాయాలను
డిసెంబర్ 28న అందిస్తామని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా డిసెంబర్ 28న ఈ పథకాన్ని అమలు చేయనునన్నట్లు తెలిపారు.
వచ్చే సంక్రాంతి నుండి రైతు భరోసా కార్యక్రమం కింద ఏటా ఎకరానికి రైతులకు 15 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు భట్టి తెలిపారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్